న్యూ...వేరియంట్.. ప్రపంచాన్నే వణికిస్తోంది. మరో కోవిడ్ ముప్పు తప్పదనే నిపుణుల హెచ్చరికతో పలు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. డెల్టా కంటే వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతుందనే వార్తలు కలవరపెడుతున్నాయి. అటు WHO అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.
దేశంలో ప్రతిరోజూ 40 వేలకు పైగా కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. ఆగస్ట్ లోనే మూడో వేవ్ రావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు..అయితే, పాజిటివిటీ రేటు మాత్రం అదుపులో ఉండడం ఉపశమనం కలిగిస్తోంది.
దేశంలో కరోనా విజేతలను ఫంగస్ టెన్షన్ వెంటాడుతుంది. తొలుత బ్లాక్, ఆ తర్వాత వైట్, తాజాగా ఎల్లో ఫంగస్ కేసులు దేశంలో నమోదైన విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్లాక్ ఫంగస్...
కరోనా బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య భారీగా ఉంటోంది. అయితే వైరస్ బారినపడి కోలుకున్న తర్వాత కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.