ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ వివరాలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. [svt-event title=”నిర్మలా సీతారామన్ ప్రసంగం” date=”14/05/2020,5:26PM” class=”svt-cd-green” ] నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ట్రైబల్స్, ఆదివాసీలకు ఉపాధి కల్పన. గిరిజన, ఆదివాసీల్లోకి యువతకు సీఏఎమ్పీఏ
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల బాధలు వర్ణనాతీతం.
కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్డౌన్ను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మన దేశం కూడా ఉంది. మొదట 21 రోజులంటూ మొదలైన లాక్డౌన్ను ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పొడిగించింది. ఇదంతా పక్కనపెడితే ఈ లాక్డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే సెల�
పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు ఎక్కడివారు అక్కడే ఉండాలిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విఙ్ఞప్తి చేశారు. కరోనా నివారణపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ప్రయాణాల వలన వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. రాష్ట్ర సరిహద్దుకు చేరుకుంటున్న వలస కూలీలకు సదుపాయాల కల్పన కష్టమవుతోందని అన్నారు. ఇందుకు మిగిలిన వారు సహ�
కరోనాకు అడ్డుకట్టవేసేందుకు లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేసేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు పోలీసులు. అయితే వారిపై కొందరు అమానుషంగా వ్యవహరిస్తున్నారు.
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మద్యం అమ్మకాలకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడా మందు దొరికే పరిస్థితి లేదు.
కరోనా వైరస్ కంటే లాక్డౌన్ వలనే ఎక్కువ మంది చనిపోతారని ఇన్ఫోసిన్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి అన్నారు.
కరోనా లాక్డౌన్ వేళ కొన్ని ప్రదేశాల్లో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి వద్ద పోలీసుల రెచ్చిపోయారు.
ఆంధ్రప్రదేశ్లో మే 3 తర్వాత కూడా లాక్డౌన్ పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితులపై ప్రధానితో మాట్లాడిన జగన్.. లాక్డౌన్ పొడిగింపు చేయాలని కోరినట్లు సమాచారం. ఏపీలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177కు చేరింది
కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు విధించిన లాక్డౌన్తో ఎన్నో కుటుంబాలు తీవ్ర వ్యథని అనుభవిస్తున్నాయి. కొందరు వేరే ప్రదేశాల్లో చిక్కుకుపోయి బాధపడుతుంటే.. మరికొందరు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు