బ్రిటన్లో కరోనా వైరస్ విలయతాండవం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 219,183 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 31,855 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపధ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ను జూన్ 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంతేకాకుండా లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేసేందుకు పక్కా �
కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయితే చాలు.. ఇంటి నుంచి సదరు వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందిస్తారు. అనారోగ్యంతో హాస్పిటల్కు వచ్చి మళ్ళీ అతడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఇంటికి చేరేంతవరకు ప్రభుత్వమే ఖర్చు భరిస్తుంది. బాధితుడు ఆసుపత్రిలో చేరుకున్న దగ్గర నుంచి వసతి, భోజనం, మందులు, చికిత్స.. ఇలా మొత్తం అయ్యే ఖర�
దాదాపు నెలన్నర రోజుల లాక్ డౌన్ కారణంగా మందుబాబుల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. చుక్క పడితేనే కునుకు పట్టని వాళ్లు మందు దొరక్క నానా తంటాలు పడ్డారు. ఇక మద్యం తాగక పిచ్చిగా ప్రవర్తించిన వాళ్లు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా.. లిక్కర్ షాపులు ఎప్పుడు తెరుస్తారా అని మందుబాబులు ఎంతో ఆశగా
చిత్ర విచిత్రమైన పోకడులు, వింత ఆహారపు అలవాట్లకు పెట్టింది పేరు చైనా. అక్కడ బొద్దింకలు, గబ్బిలాలు, పాములు, క్రిమి కీటకాలు… ఇలా ఒకటేమిటి ఇలాంటి చెత్తా చెదారాలను ఎన్నో తింటుంటారు. ఇక దీని వల్లే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. చైనాలోని వుహన్ నగరంలో మొదటిసారిగా గుర్తించిన ఈ వైరస్ గబ్బిలాల �
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. మూడోదశ లాక్డౌన్లో భాగంగా కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వడంతో.. ఏపీలో లిక్కర్ షాపులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజత్ భార్గవ్ దీనికి సంబంధించిన వివరాలను తెలిపారు. మద్యం షాపులు ఉదయం 11 గంటల నుంచి రా�
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మూడో విడత లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి భారీస్థాయిలో మినహాయింపులు ఇచ్చింది కేంద్రం. ఈ క్రమంలో మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కోవిడ్-19 కంటైన్మెంట్ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్ జోన్లతోప
దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ను ఈ నెల 17 వరకు పొడిగించింది. రెడ్ జోన్లలో కఠినతరమైన నిబంధనలు అమలు చేస్తూ.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగానే సోమవారం నుంచి ఈ-కామర్స్ సంస్థలకు నిత్యావసరేతర వస్తువులు కూడా డెలివరీ చేసేందుకు అనుమతి ఇచ్చిన సంగతి �
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మూడో దశ లాక్ డౌన్ను విధించింది. ఈ నెల 3వ తేదీతో రెండోదశ లాక్ డౌన్ ముగిస్తుండగా.. మే 4 నుంచి మే 17 వరకు లాక్ డౌన్ 3.0 అమలులోకి రానుంది. అయితే ఈ మూడోదశ లాక్ డౌన్లో జోన్ల వారీగా కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండే రెడ్
కరోనా కేసులను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలలోని జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించింది. ఇక లాక్ డౌన్ను మే 17 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెడ్ జోన్లలో ఎటువంటి సడలింపులు లేకుండా లాక్ డౌన్ కఠినంగా అమలు కానుంది. అయితే ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మాత్రం పలు స�
రెండోదశ లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుండగా.. కేంద్రం ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మే 17 వరకు రెడ్ జోన్లలో పూర్తి స్థాయిలో ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతుందని.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రం కొన్ని సడలింపులు ఉంటాయన