భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో భారత్ మొదటి స్థానానికి చేరింది. దీన్ని బట్టి చూస్తే కరోనా సెకండ్..
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాకు ఇంతవరకు ఒక్క వ్యాక్సిన్ కూడా రాలేదు. వ్యాక్సిన్ను కనుగొనేందుకు పలు దేశాల్లోని శాస్త్రవేత్తలు ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు