తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1286 కొత్త కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 68,946కు చేరింది. ఇక నిన్న 12 మంది కరోనా బారిన పడి మరణించగా....
తెలంగాణలో మొన్నటివరకు కాస్త తగ్గినట్లుగానే ఉన్న కరోనా కేసులు.. మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 79 కేసులు నమోదు కాగా.. అవన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1275కి చేరింది. ఇక ఇప్పటివరకు 801 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం 444 యాక్టీవ్ కేసులు ఉన్నా�