మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల్లో పెద్ద ఎత్తున ఇక్కడ నమోదైనవే కావడం గమనార్హం. రోజురోజుకు పెరుగుతున్న కేసుల తీవ్రత చూస్తుంటే.. మహారాష్ట్రలో కేసులు ఎక్కడికి చేరుతాయన్నది అర్ధం కాని పరిస్థితి తలెత్తుతోంది. కేసుల సంఖ్యను చూస్తూ స్థానిక ప్రజలు భయ బ్రాంతులకు గ�
దేశ వ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు వేలల్లో ఉన్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే పది వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడులో రెండు రోజుల్లోనే వెయ్యి కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. సో
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. కేసుల సంఖ్యలో మాత్రం ఎలాంటి తగ్గింపు లేకుండా పోతోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి నమోదవుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచే నమోదవుతున్నాయి. ఓ వైపు ఢిల్లీ సీఎం అ�
దేశ వ్యాప్తంగా నమోదవుతున్న అత్యధిక కేసుల్లో రాజస్థాన్ రాష్ట్రం కూడా ఒకటి. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పెరుగుతున్నట్లే.. రాజస్థాన్లో కూడా నిత్యం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలోని కరోనా హాట్స్పాట్ రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజస్థాన్ ఒకటి. ఇక్కడ నిత్యం దాదాపు వంద వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు నలభై వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక వీరిలో పది వేల మందికి పైగా కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటి వరకు వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరు�
ప్రస్తుతం కరోనా మహమ్మారి కాలం నడుస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ బారినపడి అల్లాడిపోతున్నాయి. ఇప్పటి వరకు 34 లక్షల మందికిపైగా కరోనా బారినపడ్డారు. వీరిలో దాదాపు పది లక్షల మంది కరోనాను జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవ్వగా.. రెండున్నర లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మన పొరుగు దేశమైన పాక్లో కూడా కరోన�
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నలభై వేలకు చేరువలో ఉండగా.. వెయ్యికి పైగా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో పదివేల మంది కరోనా మహమ్మారిని జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు. అయితే ఈ కేసులు ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రద
తెలంగాణలో కరోనా మహమ్మారి కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. మళ్లీ సడన్గా కేసులు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న వరుసగా మూడు నాలుగు రోజులు సింగిల్ డిజిట్ నమోదైన కేసులు.. అకస్మాత్తుగా మళ్లీ డబుల్ డిజిట్కు చేరుకుంటున్నాయి. శనివారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అంతేకాదు.. కరోనా బారినపడ�
దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే ముప్పై ఏడువేలకు పైగా కేసులు నమోదవ్వగా.. వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో పది వేల మంది కరోనా మహమ్మారిని జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ముఖ్యంగా దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో.. అత్యధికంగా మహారాష్ట్ర నుంచి అవుతున్నాయి. న�
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముప్పై ఐదు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వెయ్యికి పైగా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓ రోజు కేసులు పెరుగుతున్నాయి. మరో రోజు తగ్గుతున్నాయి. తాజాగా మొన్నటి వరకు వరుసగా సింగిల్ డిజిట్కు పరిమితమైన కేసుల