ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు కంటికి కనిపించని కరోనా మహమ్మారితో పోరాడుతున్నాయి. మానవ మనుగడకు ఈ వైరస్ పెను సవాల్గా మారింది. దీనికి ఇప్పటి వరకు విరుగుడు మందు లేకపోవడంతో.. దీనిని ఎదుర్కోవడంలో అన్ని దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలో అన్ని దేశాలు కూడా ఈ వైరస్ను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ కనుగొనే పనిలో పడ్డాయి.
దేశంలో కరోనా ఉధృత్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 67152 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో 44029 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 20916 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 2206కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజ
భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో శనివారం ఒక్కరోజే 3277 కేసులు నమోదు కావడంతోపాటు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 62,939 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 2109కి చేరింది. అటు ఈ వైరస్ నుంచి 19,358 మంది కోలుకున్న�
కరోనా వైరస్ నియంత్రణకు అవసరమైన పూర్తి స్వదేశీ టీకాను అభివృద్ధి చేయడం కోసం భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లు చేతులు కలిపాయి. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ-పుణె) సేకరించిన వైరస్ రకాన్ని (వైరస్ స్టెయిన్) ఉపయోగించుకొని పూర్తి స్వదేశీ
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ముప్పై తొమ్మిది లక్షల కేసులు నమోదవ్వగా.. వీరిలో కేవలం పన్నెండు లక్షల మంది మాత్రమే కరోనా నుంచి కోలుకున్నారు. మరో రెండున్నర లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక మనదేశంలో కూడా కరోనా కేసులు ర�
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా యాభై వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. అయితే అదే సమయంలో రోజుకు కొందరు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతుండటం ఊరటనిస్తోంది. తాజగా గురువారం �
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52952 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 1783కి చేరింది. అలాగే దేశంలో మహారాష్ట్ర తర్వాత గుజరాత్లోనే అత్యధిక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇక ఈ రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అసలు కారణం ఫిబ్రవరిలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ అని ఆ రాష్ట�
ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ముప్పై ఏడు లక్షలకు పైగా నమోదయ్యాయి. వీరిలో రెండున్నర లక్షల మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో పన్నెండు లక్షల మంది వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మహమ్మారి మన భ�
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తొలుత పదులు వందల సంఖ్యలో ఉన్న కేసులు వేలల్లోకి వెళ్లిపోయాయి. తాజాగా ఇప్పుడు యాభై వేల మార్క్ను దాటింది. అయితే గడిచిన మూడు రోజుల్లోనే పది వేల కొత్త కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. బుధవారం నాడు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50వేలకు చేరింది. ప్రస్తుత�
కరోనా మహమ్మారి తెలంగాణ ప్రజల్ని పట్టి పీడిస్తోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1096కి చేరుకుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాను జయించి.. ఆస్పత్రుల నుంచి మొత్తం 628 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. ఇక మంగళవారం నాడు కూడా 43 మంది కరోనా మహమ్మా�