లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ.. దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో 235 కరోనా కేసులు నమోదు కాగా.. 45 మంది మృత్యువాతపడ్డారు. ఈ క్రమంలో అక్కడి అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లాలోకి ఎవరూ ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోకి కొత్తగా ప్రవేశి�
కరోనాపై ప్రభుత్వాలు చేస్తోన్న పోరుకు తన వంతు ఆర్థిక సాయం అందించారు ఇండియన్ యంగ్ గోల్ఫ్ ప్లేయర్ అర్జున్ భాటి. గత ఎనిమిదేళ్లలో తాను సాధించిన 102 ట్రోఫీలను విక్రయించి..