యూపీలో కోవిద్-19 విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఘాజీపూర్లో కరోనా సోకిన 42 మంది జాడ తెలియకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరోనా టెస్టుల సమయంలో
భద్రతకు పెద్దపీట వేస్తూ ఇటీవల భారత ప్రభుత్వం చైనాకి చెందిన 59 యాప్లపై నిషేధం విధించిన సంగతి విదితమే. ఈ క్రమంలో చైనా యాప్లను తొలగించాలంటూ ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనుపమ జైస్వాల్ వినూత్న ప్రచారం చేపట్టారు. మొబైల్స్లో నుంచి చైనా యాప్లను డిలీట్ చేసిన వారికి మాస్కులు ఉచితంగా ఇస్తామని ఆమె ప్రకటించార�
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో యూపీలోని ఆగ్రా జిల్లాలో అధికారులను మరింతగా కలవరానికి గురిచేసే ఘటన చోటుచేసుకుంది.
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఓ యువకుడు, అతని కుటుంబ సభ్యులు పారిపోయారు.
కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అయితే.. కాసేపట్లో పెళ్లి.. వధువు నివాసానికి డ్యాన్సులు చేస్తూ వెళ్తున్నారు వరుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడు, ఎవరికి ఎలా సోకుతుందోనన్న ఆందోళనలో జనం ఉన్నారు.