టీఎస్ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నాంపల్లి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పాలిసెట్ ర్యాంకులను విడుదల చేశారు.
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పలుచోట్ల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు బ్లాక్లో అమ్ముడవుతున్నాయి. ‘బ్లాక్’ లో వాస్తవ ధర కంటే రెండింతలకు అమ్ముతూ
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోన్న ప్రైవేటు ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోన్న సంగతి తెలిసిందే.
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం (11వ తేదీన) 1,897 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో హోం ఐసోలేషన్లో ఉన్న రోగులకు టెలి మెడిసిన్ సేవలు, వారి పర్యవేక్షణను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. కరోనా కాలంలో ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్న ఔట్సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది జీతాలను ప్రభుత్వం పెంచింది.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న నేపధ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీలో పలు జాగ్రత్తలు పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే కరోనా ఆస్పత్రుల్లో తరుచుగా జరుగుతున్న ప్రమాదాల పట్ల తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. అహ్మదాబాద్లో ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంఘటన.. విజయవాడలో కరోనా