దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టుల్లో ప్రత్యక్ష విచారణలను క్రమంగా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో గత 24 గంటల్లో కొత్తగా 1,404 కోవిడ్ కేసులు నమోదయ్యాయని, 16 మంది మృత్యువాత పడ్డారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి
కోవిద్-19 కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో ఢిల్లీ లో 1192 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 23 మంది మృతి చెందారు. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కాగా.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇప్పటి వరకు ఆరుసార్లు ప్లాస్మా దానం చేశాడో ఢిల్లీవాసి. ఇతని కారణంగా 12 మంది ప్రాణాలు నిలబడ్డాయి.
దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో ఈ నెలాఖరు నాటికి 5.5 లక్షల కరోనా బాధితులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పుడు రికవరీ రేటు
దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల గర్భిణీ మహిళ జూన్ 11న రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో
దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు వారాలుగా మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొందరు ఆకతాయిలు