లాక్ డౌన్లో జుట్టు పెరిగిందని కటింగ్ షాపులకు వెళ్లేవారు ఇది తప్పక చదవాల్సిందే. హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి వెళ్లిన సెలూన్ కారణంగా ఏకంగా 91 మందికి కరోనా సోకింది. అందులో ఏడుగురు అక్కడ పని చేసే సిబ్బంది కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో లాక్ డౌన్ తర్వాత మళ్లీ కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో మిస్సౌరీల�
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారిక కార్యాలయం వైట్ హౌస్లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. తాజాగా అక్కడ రెండో కరోనా కేసు నమోదు కావడంతో ఆ దేశంలో సంచలనం రేపింది. వైట్ హౌస్లో పనిచేసే యు.ఎస్. మిలిటరీ సభ్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇక ఆ వ్యక్తి అధ్యక్షుడు ట్రంప్ పర్సనల్ స్టాఫర్ అని సమాచా
అమెరికాలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆ దేశంలో 764,265 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరణాల సంఖ్య 40,565కి చేరింది. ప్రపంచం మొత్తం అత్యధిక కేసులు, మరణాలు ఇక్కడే నమోదయ్యాయి. ఇక అమెరికన్లు కరోనా కారణంగా ఎప్పుడు ఎలాంటి బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తోందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో వారికి �
కరోనా ప్రభావంతో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సెలూన్ షాపులన్నీ మూతపడ్డాయి. దీనితో కొందరు కటింగ్ పెరిగిపోతోందని.. దయ చేసి షాపులు తెరవాలంటూ మంత్రులకు విన్నవించుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి మంత్రి కేటిఆర్తో ఈ విషయం గురించి ట్విట్టర్లో చర్చించిన సంగతి తెలిసిందే. అది కాస్తా వ
ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం అమెరికా.. అలాంటి అగ్రరాజ్యం కరోనా వైరస్ మహమ్మారికి విలవిల్లాడుతున్నాయి. కంటికి కనిపించని శత్రువుతో వారు చేస్తున్న ఈ పోరాటంలో మృత్యుఘోష తప్పడం లేదు. పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అమెరికాలో గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,830 మంది చనిపోయారు. దీనితో అక్కడ మరణాల స
ప్రపంచం మొత్తాన్ని గజగజ వణికిస్తోన్న కరోనాకు మెడిసిన్ను కనుగునే పనిలో శాస్త్రవేత్తలు తలమునగలై ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ మహమ్మారి ఆట కట్టించాలని వారందరూ కంకణం కట్టుకున్నారు.