ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 210 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు విర�
కరోనా వైరస్ మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2,830,082 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 197,246కి చేరింది. అయితే రికవరీ కేసుల
డిగ్రీ పరీక్షల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం అసాధ్యమని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.
తమిళ స్టార్ హీరో, తలా అజిత్ కుమార్ బాలీవుడ్ రీ-ఎంట్రీ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ‘బిల్లా’, ‘ఆరంభం’ వంటి సూపర్ హిట్ చిత్రాలు అందించిన దర్శకుడు విష్ణువర్ధన్ ప్రస్తుతం హిందీలో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. యువ కధానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తుండగా.. ఈ మూవీ కార్గిల్ వార్ నేపధ్యంలో తెరకెక్కుతోంద
ప్రపంచదేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ప్రజలు మృతి చెందుతున్నారు. తాజాగా ఈ వైరస్ పంజాబ్లో అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్(ఏసీపీ)ను కూడా పొట్టను బెట్టుకుంది. కోవిడ్ 19ను కట్టడి చేయడంలో పోలీసులు ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్ళు నిద్రాహారాల�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 210 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు విర�
Coronavirus Updates: యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్కు విరుగుడు కనిపెట్టే ప్రయత్నాల్లో సైంటిస్టులు తలమునకలు అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి సామాజిక దూరం పాటించడమే ఒకే ఒక్క మార్గం. ఇక ఇప్పటికే కొంతమంది ఈ రోగం నుంచి కోలుకుంటున్నారు. అది కూడా వాళ్ల ఇమ్యూనిటీ పవర్(రోగ నిరోధక శక్తి) క�
Coronavirus Updates: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. గంట గంటకూ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ వల్ల ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గడిచిన 24 గంటల్లో 1,940 మంది మృతి చెందటం అగ్రరాజ్యంలో ఆందోళనకు గురి చేస్తోంది. దీనితో అక్కడ కరోనా మృతుల సంఖ్య 14,797 చేరింది. గడచిన 24
Coronavirus Updates: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 209 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక యూరోప్ లో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడు
Coronavirus Updates: “ఇండియా చూద్దానికి ఎలా ఉన్నా.. బ్రతకడానికి బాగుంటుంది” ఇది ప్రముఖ సినీ రచయిత రాసిన డైలాగు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అడ్డం పడుతుంది. కరోనా వైరస్ మహమ్మారి ఇండియాను కమ్మేసిన వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ లాక్ డౌన్ విధించిన నేపధ్యంలో భారతీయులందరూ ఒక్క తాటిపైకి వచ్చి నిలబడ్డారు. ఎందరో మహానుభావులు, ఆపై వ్యాపా�