మెట్రో రైలు ఉద్యోగుల జీత భత్యాల్లో కోత విధిస్తూ ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. మెట్రో సర్వీసులు నడవని కారణంగా ఉద్యోగుల జీతాల్లో భారీ కోత విధించనున్నారు. ఆగష్టు నెల నుంచి ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాలు, భత్యాలను 50 శాతం తగ్గించనున్నట్టు..
దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజుకూ అర లక్షకు చేరువగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కాగా, పాజిటివ్ కేసులతో పాటుగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కరోనా నుంచి ఊరటనిచ్చే గొప్ప అంశం అంటున్నారు. అంతేకాదు, కరోనా సోకిన వారు..
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో కొత్తగా 1,473 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. శుక్రవారం దాదాపు 50వేల మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. మరో 775 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో దేశంలో..
కరోనా నుంచి కోలుకున్నప్పటికీ బాధితులకు కష్టాలు తీరటం లేదు. మొన్నామధ్య కాలంలో కరోనా బారినపడ్డ ఓ వృద్ధుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నాడు..కానీ అతన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు కుటుంబీకులు నిరాకరించిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. తాజాగా అటువంటిదే మరో ఘటన వెలుగు చూసింది.
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల మార్క్ను దాటేశాయి కేసుల సంఖ్య. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో తాజా కంటైన్మెంట్ జోన్ల జాబితాను విడుదల చేసింది ప్రభుత్వం.
తెలంగాణలో కోవిడ్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకూ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి పైగానే నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో వైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరికొన్ని ప్రభుత్వ ఆసుపత్రులను
ప్రపంచ దేశాలతో పాటుగా భారత్లోనూ కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఇక కరోనా వైరస్ సోకిన భాదితులకు వైద్యం కోసం చేసే ఖర్చు అంతా ఇంతా కాదు. కరోనా సోకిన రోగులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. తమకున్న ఇన్సూరెన్స్లు పనిచేయకపోవటం,..
తెలంగాణలో కరోనా మహమ్మారి ఇప్పుడు జిల్లాలకు విస్తరిస్తోంది. మొన్నటి వరకు ఒక్క హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ కేసులు బయటపడ్డాయి. కానీ, ఇప్పుడు జిల్లాలాకు పాకిపోయిన కరోనా సింగరేణిలోనూ కలకలం రేపుతోంది.
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన తమిళనాడులో.. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.