మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో 90 శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్రం ప్రకటించింది.
కోవిద్ 19 వైరస్ ను అరికట్టడానికి మే 3 వరకూ లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో మే 3 వరకూ అన్ని రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది.
కరోనా ధాటికి అగ్రరాజ్యం అమెరికా అతలాకుతలమయింది. ఎత్తైన భవనాలు. లక్షల కోట్ల స్టామినా ఉన్న కంపెనీలు, అత్యధిక జనసాంద్రత, టెక్నాలజీలో దూసుకుపోయే న్యూయార్క్... ప్రపంచంలో ఎంతో మందికి కలల ప్రపంచం
తెలంగాణ రాష్ట్రంలో కోవిద్-19 పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుండటంతో.. వైరస్ సోకి చికిత్స తీసుకుంటున్న రోగులపై సర్కారు మరింత దృష్టి పెట్టింది. హోం క్వారంటైన్లో ఉన్నవారి కదలికలపై కూడా కన్నేసింది.
కోవిద్ 19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది.దీనిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా 70 రకాల వ్యాక్సిన్లు తయారవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఈ 70లో మూడు వ్యాక్సిన్లను ముగ్గురు వ్యక్తులపై
కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. గురుగ్రామ్ లోని వందకుపైగా ఉన్న ఆసుపత్రులకు నాన్-కోవిడ్ వైద్య ప్రయాణాల కోసం ‘ఓలా ఎమర్జెన్సీ’ పేరుతో
కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తమ దేశంలో ఉన్న విదేశీ కార్మికుల్ని తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపని
కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 796 కరోనా
కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కరోనా వైరస్ వేళ దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రజలంతా
కోవిద్ 19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఏపీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఉత్తరప్రదేశ్లో 14 గ్రామాలను నిర్బంధంలో ఉంచారు. యూపీలోని బడౌన్ జిల్లాలో భవానీపూర్ కాలీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి నివసిస్తున్నాడని, అతడు గత నెలలో దిల్లీ