కరోనా వైరస్ కొత్త ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్, కోవిడ్ 19 వ్యాక్సినేషన్ను ప్రపంచవ్యాప్తంగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
కరోనా ప్రభావం చేప మందుపై కూడా పడింది. అస్తమా, దగ్గు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సబంధిత వ్యాధులకు ప్రతి ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్ లో బత్తిని సోదరులు చేప మందు పంపిణీ చేస్తూ వస్తున్నారు. కరోనా కారణంగా ఈ యేడాది చేప మందు వేయడం లేదని బత్తిన హరినాథ్ గౌడ్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు హరినాథ్ గౌడ్ వెస్ట్ మారేడ్పల్లిలోన