తెలుగు వార్తలు » coronavirus china
కరోనా వైరస్పై రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. వాటిల్లో ఏది నమ్మాలో.! ఏది నమ్మకూడదో.! తెలియక ప్రజలు సతమతమవుతుంటే.. తాజాగా చైనా నుంచి పారిపోయిన ఆ దేశ వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్....
వారు చేసిన చేష్టలకు ఇప్పుడు ప్రపంచం మొత్తం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. వారి దేశం నుంచి వచ్చిన ఓ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎన్నో ప్రపంచ దేశాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. పోనీ ఆ దేశమైనా ఆ వైరస్ నుంచి పూర్తిగా కోలుకుందా..? అంటే అదీ లేదు. ఇంకా 82వేల మందికి పైగా ఆ రాక్షసితో యుద్ధం చేస్తున్నారు. అయినా ఆ దేశం తీరు మా
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. మంగళవారం ఒక్కరోజే సుమారుగా కొత్త కేసులు 10 వేలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం బాధితుల సంఖ్య 55 వేలకు చేరుకోగా.. 784 మంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. నిన్న 150 మంది ప్రాణాలు కోల్పోయారు.
మాజీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ వెస్ట్ బెంగాల్లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంను క్వారంటైన్ కేంద్రంగా మార్చేందుకు అంగీకారం తెలిపాడు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది...
కరోనా వైరస్ దెబ్బకు భారత్ మొత్తం లాక్ డౌన్ అయింది. అన్ని కంపెనీలు మూతపడ్డాయి. జనాలు ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోం చేస్తుండగా.. మరికొందరికి ఉపాధులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇక పేదవాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లు రోజూ పనికి వెళ్తేనే ఇళ్లు గడుస్తుంది. అలాంటి వారికి కోస�
కరోనా వైరస్తో ప్రపంచమంతా వణికిపోతుంటే కొత్తగా హంటా వైరస్ వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ కూడా ప్రజలను చంపేస్తుందని పుకార్లు వస్తున్నాయి. అయితే అది నిజం కాదు. హంటా అనేది కేవలం ఎలుకల ద్వారా వచ్చేది మాత్రమే కానీ అంటువ్యాధి కాదు. ఎలుకలు తిన్న ఆహారాన్ని తినడం లేదా.. ఈ వైరస్ వచ్చిన ఎలుకలు మనుషుల్ని కొర�
కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు సహజ లక్షణాలుగా కనిపిస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా రెండు లక్షణాలు చేర్చారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు. బ్రిటన్కు చెందిన చెవి, ముక్కు, గొంతు డాక్టర్ల అధ్యయనంలో కరోనా పేషంట్లలలో పై లక్షణాలే కాకుండా మరో రెండు కొత్త వాటిన
దేశమంతా కరోనా వైరస్తో వణికిపోతుండగా వ్యాపార దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తన వంతు సాయం చేయడానికి ముందుకు వచ్చింది. మొట్టమొదటి కరోనా వైరస్ ఆసుపత్రిని ముంబైలో అతి తక్కువ వ్యవధిలోనే రిలయన్స్ సంస్థ నిర్మించింది. ఇందులో కోవిడ్ 19 బాధితుల కోసం ప్రత్యేకంగా 100 పడకలను సిద్దం చేశారు. ఈ ఆసుపత్రిని బ్రిహన్ ముంబై మున్సిపల్ కార�
యావత్ మానవజాతిని కరోనా వైరస్ మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ కోవిడ్ 19 కారణంగా రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 422,743 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 18,902 మంది మృత్యువాత పడ్డారు. ఇక 109,102 మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు...
కరోనా వైరస్ మహమ్మారి భారత్లో వేగంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు అనగా ఏప్రిల్ 14 అర్ధరాత్రి వరకు దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించారు. ఇక మూడు వారాల పాటు కొనసాగనున్న ఈ లాక్ డౌన్లో ప్రజలకు ఏవి అందుబాటులో ఉంటాయో..? ఏవి ఉండవు.? అనేది అం�