అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. ఇప్పటివరకు అక్కడ లక్షకు పైగా మరణాలు సంభవించాయి. దేశంలో ప్రస్తుతం 17,45,803 పాజిటివ్ కేసులు ఉండగా.. అందులో 11,53,566 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 17,166 మంది క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. కాగా, వైరస్ నుంచి 4,90,130 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు 1,00,396 మంది మహమ్�
కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో దానిని కట్టడి చేసేందుకు వైద్యులు రాత్రింబవళ్ళు తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇంతటి సేవ చేస్తున్న వాళ్లను కాపాడాల్సింది పోయి.. కొంతమంది వ్యక్తులు దాడులు చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే అమెరికాలో
చైనాలోని వుహన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్.. అగ్రరాజ్యం అమెరికాను అల్లకల్లోలం చేస్తోంది. కంటికి కనిపించిన ఈ వైరస్ను కట్టడి చేయడంలో ప్రపంచానికి పెద్దన్న అయిన అగ్రరాజ్యం పూర్తిగా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇక ఇందుకు నిదర్శనంగా మరే దేశంలోనూ లేనన్ని పాజిటివ్ కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలా రోజురోజుక�
Coronavirus Updates: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. గంట గంటకూ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ వల్ల ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గడిచిన 24 గంటల్లో 1,940 మంది మృతి చెందటం అగ్రరాజ్యంలో ఆందోళనకు గురి చేస్తోంది. దీనితో అక్కడ కరోనా మృతుల సంఖ్య 14,797 చేరింది. గడచిన 24