తెలుగు వార్తలు » Corona » Page 218
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోవడంతో.. అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతలా పెరుగుతాయని ఎవరూ ఊహించలేదంటున్నారు. దీంతో ప్రత్యేకంగా క్వారంటైన్లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఇప్పుడు వెంటిలేటర్ల కొరత తీవ్రంగా..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాలను టీటీడీ మార్చి 31వ తేదీ వరకూ తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే దేశంలో.. ముఖ్యంగా ఏపీలోనూ కరోనా పాజిటివ్ చేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో..
కరోనా మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ప్రపంచ దేశాలను తాకిన ఈ వైరస్.. జపాన్కు చెందిన వెటరన్ కమేడియన్ కెన్ షిమురాను కూడా మింగేసింది. ఆయన వయస్సు 70. ఈ నెల మార్చి 20వ తేదీన జ్వరం, నిమోనియా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. టోక్యో నగరంలోని హిగాషి మూరయమా ప్రాంతానికి చెందిన.. ఈ కెన్ షిమురా దేశంలోనే కరోనా వైరస్ సోకిన తొలి సెలబ్రిటీ. ఈయన అసలు
కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్డౌన్ సమయంలో.. ఎమర్జెన్సీ సర్వీసులకు మినహా.. అన్నింటిపై ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలు లిక్కర్ షాపులు, బార్లను కూడా మూసేశాయని ఆదేశాలిచ్చాయి. అయితే గత మూడు ర�
కరోనా మహమ్మారి ఎవర్నీ వదిలిపెట్టట్లేదు. ప్రపంచ దేశాలన్నింటిని ఈ వైరస్ చుట్టుముట్టిన విషయం తెలిసిందే. తాజాగా మనదేశంలో కూడా దీని వ్యాప్తి పెరుగుతుండటంతో.. ఈ మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరాఖండ్లో ఓ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్(ఐఎఫ్ఎస్)కు చ�
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారితో వణికిపోతోంది. ఇప్పటికే ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు ఏడు లక్షల మంది వరకు దీని బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానికానికి అ
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించి, మద్యం అమ్మకాలను కూడా నిషేధించింది. ఇటువంటి సమయంలో మద్యం అమ్మకాలు జరగకుండా చూడాల్సిన ఎక్సైజ్ అధికారులే కంచే చేను మేసిందన్న చందంగా ఏపీలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. చివరకు..
దేశ వ్యాప్తంగా కోరోన మహమ్మారితో ప్రజలంతా వణికిపోతున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ను కట్టడిచేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు వారాల పాటు (ఏప్రిల్ 14 వరకు) లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో సామాన్య జనానికి కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మద్యం దొరక్కపోవడంతో మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. మద�
తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ అమల్లో ఉంది. రెక్కాడితే గానా, డొక్కాడాని ఎంతో కార్మికులు, రోజువారి కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.ప్రభుత్వాలకు అండగా టాలీవుడ్ కదులుతోంది. తాజాగా...
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముప్పై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ఆరు లక్షల మందికి పైగా వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. అయితే ఈ వైరస్ను ఎదుర్కొనేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నారు. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. కరోనా ఎఫెక
