తెలుగు వార్తలు » Corona » Page 217
ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. మార్చి నెల జీతాన్ని రెండు దఫాలుగా ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. లాక్ డౌన్ క్రమంలో ఆర్థిక పరిస్థితుల వల్ల ఉద్యోగుల వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్ చెప్పినట్లు..
దేశ వ్యాప్తంగా కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మూడు వారాలపాటు (ఏప్రిల్ 14 వరకు) లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 తర్వాత సాధారణ పరిస్థితులు ఉంటాయని చెప్పినా.. కొందరు మాత్రం మళ్లీ లాక్డౌన్ పొడగించడమే కాకుండా.. దేశంలో ఎమర్జెన్సీ విధిస్తారని సోషల్ మీడియా వేదికగా పుకార్లు సృష్టిస్తున�
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం...మట్టూ నివాసంలో గానీ, ఆయన అంత్యక్రియలు జరిగే స్థలం వద్ద గానీ పెద్ద సంఖ్యలో గుమికూడవధ్దని అబ్దుల్లా తన మద్దతుదారులకు సూచించారు.
కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో దేశ వ్యాప్తంగా అన్నీ బంద్ అయిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, థియేటర్లతో పాటు వైన్స్ షాపులను కూడా అధికారులు బంద్ చేశారు. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ కాస్తా.. మద్యం తాగే అలవాటు ఉన్నవారిని..
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా గురించి చెప్పక్కర్లేదు. బ్యాంకులను మోసగించి.. దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో ఉంటున్నా.. తరచూ ట్వీట్స్ చేస్తూ.. అందరికీ టచ్లోనే ఉంటున్నారు. తాజాగా లాక్డౌన్ నేపథ్యంలో మంగళవారం రోజు వరుస ట్వీట్లు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటాలని.. సోషల్ డిస్టెన�
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 పై సమరానికి జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సమాయత్తమైంది. ఈ వ్యాధి చికిత్సలో తోడ్పడే వ్యాక్సీన్ తయారీకి నడుం బిగించింది. ఇందుకు అనువుగా ఈ వ్యాక్సీన్ ఇచ్చేందుకు ఆరోగ్యవంతుడైన..
ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ మసీదు నిర్వాహకులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ మసీదులో ఇటీవల మతపరమైన కార్యక్రమాలకు హాజరైనవారిలో కరొనాకు గురై ఏడుగురు మరణించారు. వీరిలో ఆరుగురు తెలంగాణకు...
ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో ఎపికి చెందిన వారు..
ఢిల్లీ ప్రార్థనల ఎఫెక్ట్ అటు ఆంధ్రప్రదేశ్లోనూ కనిపిస్తోంది. రాష్ట్రంలో కరోనా కంట్రోల్లో ఉంది అనుకునే లోపుగానే ఢిల్లీ ప్రార్థన అంశం ఇప్పుడు వణుకుపుట్టిస్తోంది. ఢిల్లీ ప్రార్థనలు పశ్చిమ గోదావరి జిల్లాలోని పల్లెలను, గల్లీలను సైతం వణికిస్తున్నాయి. ..
రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో ఇలా రాష్ట్రంలోనే తొలిసారి ఓ గ్రామ పంచాయతీ ఫైన్ విధించింది. మిట్టపెల్లి రాజారెడ్డి అనే వ్యక్తికి జరిమానా విధించారు. ఒకేరోజు మూడు సార్లు రోడ్ల మీద తిరుగుతూ కనిపించడంతో..
