దేశంలో ఒమిక్రాన్ ప్రభావం కొత్త కేసుల సంఖ్యపై స్పష్టంగా కన్పిస్తోంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్ర, న్యూఢిల్లీలలో ఒమిక్రాన్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజే 6లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 6,57,312 కొత్త కేసులు నమోదయ్యాయి
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ వైరస్ ఎటు నుంచి ఎలా
కరోనా కట్టడిపై ఒక్కో దేశం ఒక్కో వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. వైరస్ నివారణకు తమ ముందున్న పద్దతులకు అనుగుణంగా ఆయా దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ 19 మహమ్మారిపై ఆ దేశాల్లోని ప్రజలు ఏమనుకుంటున్నారు..? తమ ప్రభుత్వాలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయా ? లేదా ? అన్నదానిపై ప్రఖ్యాత గాలప్ ఇంటర్నేషనల్ అసోసియేషన