పీఆర్సీ సాధన సమితి చేపట్టిన ‘చలో విజయవాడ’టెన్షన్ టెన్షన్గా మారింది. ఇప్పటికే విజయవాడ బి.ఆర్.టి.ఎస్ రోడ్డుకు పి.ఆర్.సి. ఉద్యమ కారులు ఎవ్వరూ రావద్దని విజయవాడ పోలీసులు ఉద్యోగులకు..
Corona - Exams Postponed: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. సెకండ్ వేవ్ ను మించి ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి ఉంది.
కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కేసుల్లో పెరుగుదల భయపెడుతోంది. దేశవ్యాప్తంగా గురువారం ఉదయం వరకు రెండున్నర వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మరో ముందడుగు వేశారు పరిశోధకులు. ప్రయోగదశలో మంచి ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు. ఇది కనుక నిజం అయితే, కరోనా వ్యాప్తిని నిరోధించడం చాలా సులభం అవుతుంది.
కేరళలో కరోనా కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అక్కడ ప్రతిరోజూ నమోదు అవుతున్న కేసుల్లో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ కేసులు 40 శాతం వరకూ ఉంటున్నాయి. బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్ అంటే రెండు డోస్ల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకడం.
రెండేళ్ళ క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాల్లో సృష్టించిన కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. రకరకాల రూపాలను సంతరించుకుని మానవాళిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. కరోనా వైరస్ కొత్తరకం వేరియెంట్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది.
కరోనా మూడోవేవ్ ముప్పు ఎంత ఉంది? ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. కరోనా ముప్పు ఎప్పుడు తప్పుతుందా అని ఎదురుచూస్తున్న ప్రజలకు మూడో వేవ్ ముప్పు సంకేతాలు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
కరోనా మళ్ళీ విరుచుకుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర మూడోవేవ్ ముంగిట ఉందని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇంత విధ్వంసం తరువాత కూడా ఇప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటించడం అంటే కొందరు నిర్లక్ష్యం వహిస్తూనే వస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది మాస్క్ లు పెట్టుకోకుండా తిరిగేస్తున్న వారిని మనం చూస్తూనే ఉన్నాం.
తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న లేదా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి.