గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో కరోనా వీరవిహారం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. అధికారులు యుద్దప్రాతిపదికన నియంత్రణ చర్యలు చేపడుతున్నప్పటికీ వ్యాధి వ్యాప్తి అదుపులోకి రావడం లేదు.
గత కొద్ది రోజులుగా తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తోంది. తాజాగా నమోదవుతోన్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. సోమవారం (మే 25) కరోనా పాజిటివ్ కేసులు మరింతగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 66 కొత్త కోవిడ్-19 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో
తెలంగాణ రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు ఉన్న జిల్లాలు తప్ప మిగతావన్నీ గ్రీన్ జోన్లేనని సీఎం కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. కేసులు ఎక్కువగా ఉన్నందున హైదరాబాద్ సిటీ.. రెడ్ జోన్లో ఉందని, నగరంలో కంటైన్మెంట్ ప్రాంతాల్లో మినహా అన్నిచోట్లా అన్ని షాపులను సరిబేరి విధానంలో తెరుచుకోవచ్చని సీఎం తెలిపారు. కంటైన్మెంట్ ప్రాంత�
ముంబయి తర్వాత దేశంలో కరోనా వైరస్ ప్రభావం మధ్యప్రదేశ్లోని ఇండోర్ లో తీవ్రంగా ఉంది. ఇక్కడ రోజురోజుకు కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుంది. అయితే తాజాగా అందిన గుడ్ న్యూస్ ఏంటంటే… ఈ జిల్లాలో గత రెండు నెలల్లో మొత్తం 21 మంది చిన్నారులు కోవిడ్-19 నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్లు జిల్లా వైద్యశాఖ అధికారులు తెలిప�
సౌతాఫ్రికా క్రికెటర్ సోలో న్వ్కేనికి కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. గత ఏడాదికాలంగా గుల్లెయిన్ బార్ సిండ్రోమ్ (జీబీఎస్)తో ఇబ్బందిపడుతోన్న ఈ 25 ఏళ్ల ఆల్రౌండర్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురవడంతో టెస్టులు చెయ్యగా కరోనా సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. 2012లో సౌతాఫ్రికా అండర్-19 జట్టులో నిలకడగా ఆడి వెలుగులోకి వచ్చిన �
కరోనావైరస్ కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ మే3 వరకు కొనసాగనున్న విషయం తెలసిందే. ఆ తర్వాత లాక్డౌన్ పొడిగిస్తారా..లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా ఇటీవలే లాక్డౌన్ ఆంక్షలకు సంబంధించి సడలింపుల చేసిన కేంద్రం..తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా మ�
ఇండియాలో లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి… ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్ పేదవారిని, నిమ్మవర్గాలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనేక మంది పేదలి ఆకలి తీర్చిన ఆయన… ఉపాధిలేక బాధపడుతున్న వారికి నిత్యావసర సరకులు అందిస్తున్నారు. కాగా సోమవారం ఆయన చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. ‘నా ఆర్థిక పర
కరోనా నుంచి దేశాన్ని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ..కొన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులకు తప్పట్లేదు. పట్టెడు కూడు పెట్టే మనిషి లేక, ఆకలిని తట్టుకోలేక కొంతమంది చిన్నారులు కప్పలను ఆహారంగా సేవిస్త�
ప్రపంచంపై విరుచుకుపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న కరోనావైరస్ తాజాగా 29 రోజులు పసికందును కూడా పొట్టనుబెట్టుకుంది. ఫిలిప్పీన్స్లోని బటంగస్ ప్రావిన్స్కు చెందిన 29 రోజుల శిశువు కరోనాబారినపడి పుట్టి నెల కూడా గడవకుండానే ఊపిరి విడిచింది. ప్రపంచంలో కోవిడ బారినపడి చనిపోయిన అత్యంత పిన్న కరోనా బాధితుడ�
తెలంగాణలో కరోనావైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 20 మంది చిన్నారులే( 23 రోజుల పసికందు నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులు) ఉన్నారని రీసెంట్ గా బ్యాడ్ న్యూస్ తెలిసిన విషయం తెలిసిందే. తాజాగా జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బాలుడికి కోవిడ్ సోకింది. ఇటీవలే గుంటూరులో ఆ బాలుడు ఆపరేషన్ చేయించుకుని…