దేశంలో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోంది చేస్తోంది. గత 24 గంటల్లో 157 మంది కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు విడిచారు. కొత్తగా రికార్డు స్థాయిలో 5242 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 96,169 చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 56,317 యాక్టివ్ కేసులు ఉండగా, 36,823 మంది డిశ్చార్జి అయ్యారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలపై ఓ ప్రజా ఆరోగ్య సంస్థ సర్వే చేసింది. బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బెంగాల్, ఒడిశా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలోని జిల్లాలకు వైరస్ నుంచి అధిక ముప్పు పొంచి ఉందని తేలింది. ఈ ప్రాంతాల్లో వైరస్ రోగులను గుర్తించడం చాలా లేటవుతు�
కరోనావైరస్ ప్రస్తుతం భారత్ ను పట్టి పీడిస్తోంది. ముందుగా లాక్ డౌన్ అమలు చేసి జాగ్రత్తలు తీసుకున్నా..డ్యామేజ్ మాత్రం భారీగానే ఉంది. ఈ లాక్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియా ఆర్థిక వ్యవస్థపై ఆర్భీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెర్షన్ ఏంటి
దేశంలో కరోనావైరస్ ఉగ్రరూపం దాల్చుతుంది. లాక్ డౌన్ అమలవుతున్నప్పటికి కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 73 మంది ఈ మహమ్మారి వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1993 మంది వైరస్ సోకింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వివరాలు వెల్లడించింది. మొత్తం కేసులు: 35043 యాక్టివ్ కేసులు: 25007 చనిపోయినవార�
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. లాక్ డౌన్ లోనూ మహమ్మారి వైరస్ తీవ్రంగానే వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో ఈ వైరస్ వలన 62 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో నమోదైన మరణాల సంఖ్యలో ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొత్తగా 1543 మంది కోవిడ్-19 సోకింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించిన వ�
కరోనా వచ్చి ఇంత అల్లకల్లోలం క్రియేట్ చేస్తోన్న..కొందరి మనుషుల్లో విపరీత దోరణి పోవడం లేదు. ఓ 24ఏళ్ల వ్యక్తి.. కరోనా బాధపడుతోన్న మహిళ ఫొటోను తన వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆ స్టేటస్లో ఆమెపై అసభ్యకర పదజాలం ఉపయోగించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. క�
కోవిడ్-19 వైరస్ ను 5 సెకన్లలోనే గుర్తించే ఓ సాఫ్ట్వేర్ను డెవలప్ చేసినట్లు ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్ కమల్జైన్ పేర్కొన్నారు. కరోనా సింటమ్స్ ఉన్నవారి ఎక్స్రే స్కాన్ను పరిశీలించడం ద్వారా కరోనాను గుర్తించవచ్చని వెల్లడించారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా టెస్టింగ్ జరిపితే..ఖర్చు తగ్గడంతో పాటు బాధితులకు మహమ్మారి
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు..లాక్ డౌన్ సక్రమంలా అమలు పరిచేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు పోలీసులు. ప్రజలను రక్షించేందుకు ముందువరసలో ఉండి అనేక కష్టనష్టాలకోర్చి విధులు నిర్వరిస్తున్నారు. అందునా ఒడిశాలో ఓ మహిళా సబ్ఇన్స్పెక్టర్ యావత్ పోలీస్ డిపార్ట్ మెంట్ గర్వపడేలా చేసింది. 8 నెలల గర్భం
కరోనా కట్టడిలో కీలకంగ చెబుతోన్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ వినియోగాలపై కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్ అమ్మకాలు చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మెడిసిన్ కొవిడ్-19 రోగులకు ట్రీట్మెంట్ చేసే ఆరోగ్య కార్యకర్తలు, మెడికల్ స్టాఫ్ మాత్రమే వినియోగ�
కోవిడ్-19కు సంబంధించి సుప్రీంకోర్టు మరో కీలక తీర్పు ఇచ్చింది. కరోనాకు ఉచిత వైద్య సాయం కుదరందని స్పష్టం చేసింది. కరోనా కోసం ఉచిత టెస్టులు, ట్రీట్ మెంట్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కొట్టివేసింది. దీనిపై స్పందించిన జస్టీజ్ ఎన్వీ రమణతో కూడిన ధర్మాసనం… ఎవరికి ఉచితంగా వైద్యం అందించాలన్న అంశం ఆయా రాష్ట్రాలు, కేంద�