భవిష్యత్తులో వచ్చే మహమ్మారి కరోనా కంటే ప్రాణాంతకం కావచ్చు. కరోనా తర్వాత వచ్చే అంటువ్యాధులు మరింత ప్రమాదకరమని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వ్యాక్సినాలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ చెప్పారు.
కరోనా కల్లోలంతో భారతదేశం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగించాలని ప్రభుత్వం నిర్ణయించి.. ముందడుగు వేస్తోంది. ఈ తరుణంలో అమెరికా నిపుణులు చెబుతున్న ఒక విషయం మరింత కలవరానికి గురిచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగి పోతున్న విషయం తెలిసిందే. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 9,927 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,71,639కి..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉందని పేర్కొన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో కరోనా విజృంభణ గురించి పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇక హైదరాబాద్లో కూడా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య..
గత 24 గంటల్లో కొత్తగా 7,883 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 113 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,96,494కి, మరణాల సంఖ్య 3,510కి చేరింది. ఇక 24 గంటల్లో 7,034 కరోనా రోగులు డిశ్చార్జ్..
కరోనావైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పెడుతోన్న ఇబ్బందులు అన్నీ,ఇన్నీ కాదు. ఈ మహమ్మారి వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ తో కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఎక్కడనుంచి సాయం కోసం అభ్యర్థించిన..వారికి చేదోడుగా నిలుస్తున్నారు మంత్రి కేటీఆర్, జ�