తెలుగు వార్తలు » corona news
తెలంగాణ రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. శనివారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా టెస్టుల్లో కొత్తగా 197 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా రాష్ట్రంలో
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తున్నాయి. కొత్తగా 9,16,951 పరీక్షలు చేయగా.. 18,222 మందికి కొవిడ్ వైరస్ బారిన పడినట్లు తేలింది.
ఓవైపు కరోనా కరాళనృత్యం ఇంకా ఆగలేదు. యావత్ ప్రపంచం కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది. పలు పరిశోధనా సంస్థలు.. వాటితో టై అప్ అయిన...
గత వారం, పది రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్న కరోనా వైరస్ భవిష్యత్తులో మరోసారి విజృంభించ వచ్చంటున్నారు నిఫుణులు. దీనినే సెకెండ్ వేవ్గా పిలుస్తున్నారు నిఫుణులు. సెకెండ్ వేవ్ ఎప్పుడు మొదలవుతుందో అంఛనా వేసి చెబుతున్నారు.
దేశ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. కరోనా ప్రభావం ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రజలు కరోనా నిబంధనలను నిర్లక్ష్యం చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలను పాటించకపోతే ఏమవుతుందో గుర్తు చేస్తూ వార్నింగిచ్చారు పీఎం.
ఫెస్టివల్ సీజన్ ముందున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డా.హర్షవర్ధన్ దేశ ప్రజలకు సీరియస్ హెచ్చరిక జారీ చేశారు. కోవిడ్ ప్రభావం ఇంకా తొలగిపోలేదన్...
గత కొన్ని రోజులుగా తెలంగాణలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇవాళ మళ్లీ 2వేలను దాటేశాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో
వ్యాక్సిన్ ట్రయల్స్ లో భాగంగా బ్రిటన్ మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ప్రయోగాలు జరుపుతుండగా...
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 97,893 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,132 మరణాలు సంభవించాయి.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 90,123 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,290 మరణాలు సంభవించాయి.