Covid 4th Wave: గత రెండేళ్లకుపైగా కరోనాతో పోరాడుతున్నాము. లాక్డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఇతర ఆంక్షల కారణంగా కరోనా కట్టడికి మంచి ఫలితాలు ఇచ్చాయనే చెప్పాలి. ఇక థర్డ్..
ఒక పక్క ఓమిక్రాన్ వేరియంట్ దేశవ్యాప్తంగా విరుచుకుపడుతోంది. మరోపక్క కరోనా టెస్టులు చేయడం విషయంలో గందరగోళం. గతంలో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే వారిని కలిసిన అందరికీ పరీక్షలు తప్పనిసరిగా చేయించాల్సి వచ్చేది.
కరోనా విధ్వంసం కారణంగా, తమిళనాడులోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కొన్ని తరగతులను మూసివేసింది.
దేశంలో ఓమిక్రాన్ రోగుల సంఖ్య శుక్రవారం నాటికి 1,000 మార్కును దాటింది. భారతదేశంలో కేవలం 28 రోజుల్లోనే 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం ఒమిక్రాన్ రోగుల సంఖ్య 1201కి చేరుకుంది.
మీకు జలుబు, గొంతు నొప్పి, వికారం ..కండరాల నొప్పి ఉందా? అవును అయితే, మీరు జలుబు ..కరోనాతో బాధపడుతూ ఉండవచ్చు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ లక్షణాలు సాధారణ జలుబు ..దగ్గుతో సమానంగా ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు విశ్వసిస్తున్నారు.