కొత్త రూపాలు, సరికొత్త లక్షణాలతో విరుచుకుపడుతూ.. కరోనా వైరస్ ప్రపంచాన్ని దడ పుట్టిస్తున్న వేళ.. హిమాలయాల నుంచి గుడ్ న్యూస్ వినిపిస్తోంది. కరోనాను కట్టడి చేసే ఓ మొక్క హిమాలయాల్లో ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు.
కొత్త రూపాలు, సరికొత్త లక్షణాలతో విరుచుకుపడుతూ.. కరోనా వైరస్ ప్రపంచాన్ని దడ పుట్టిస్తున్న వేళ.. హిమాలయాల నుంచి గుడ్ న్యూస్ వినిపిస్తోంది. కరోనాను కట్టడి చేసే ఓ మొక్క హిమాలయాల్లో ఉన్నట్లు గుర్తించారు శాస్త్రవేత్తలు.
కరోనా సమయంలో ఆయుర్వేద మందుతో వార్తల్లో నిలిచిన నెల్లూరు ఆనందయ్య.. ఒమిక్రాన్కు కూడా మందు తయారు చేశానని ప్రకటించారు. దీంతో.. ఆయన నివాసముండే కృష్ణపట్నానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు.
Anandayya Medicine: కరోనా మందుతో ఫేమస్ అయిన నెల్లూరు ఆనందయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒమిక్రాన్ నివారణకు ఆనందయ్య సిద్ధం చేసిన మందుపై రగడ కొనసాగుతోంది.
కోవిడ్ -19 రోగుల చికిత్స కోసం టోసిలిజుమాబ్ వారి బయోసిమిలర్ వర్షన్ కోసం డీసీజీఐ అత్యవసర వినియోగ అధికారం లభించినట్లు హైదరాబాదీ ప్రముఖ ఔషధ సంస్థ హెటిరో ప్రకటించింది.
కరోనా చికిత్సలో ఇచ్చే 'పిర్ఫెనిడోన్' అనే ఊపిరితిత్తుల మందుతో గుండె రోగులకు కూడా చికిత్స చేయవచ్చు. ఈ ఔషధం శ్వాస సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి రూపొందించారు.
కొలెస్ట్రాల్-తగ్గించే ఔషధం ఫెనోఫైబ్రేట్, కరోనా ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని 70 శాతం వరకు తగ్గిస్తుంది. యూకేలోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ ఇటీవలి పరిశోధనలో ఈ వాదన చేశారు.
దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చెయ్యనటువంటి సాహసాలు సీఎం జగన్ చేస్తున్నారని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన..
ఆనందయ్య మందు గురించి సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారంపై ఆనందయ్య ఆవేదన..!ఆనందయ్య మందు పంపిణీలో గందరగోళం..అయన శిష్యులు ఎంత మంది ?ఏమైనా ఇబంధులు వస్తే నాకు సంబంధం లేదు అంటున్న ఆనందయ్య..
TV9 effect: ఒక పక్క కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను తోడేస్తోంది. కరోనా రెండో వేవ్ ఉధృతి పెరిగిన సమయంలో మందులకు కొరత.. ఆక్సిజన్ కొరత.. ఇలా అవసరమైన ఏదీ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది.