దేశంలో ఒమిక్రాన్ ప్రభావం కొత్త కేసుల సంఖ్యపై స్పష్టంగా కన్పిస్తోంది. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్ర, న్యూఢిల్లీలలో ఒమిక్రాన్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది.
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉంది. మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తుంది. రోగుల కోసం వైద్య సిబ్బంది అనునిత్యం శ్రమిస్తున్నారు....
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు నమోదు అవ్వగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 59,03,933కు చేరింది.