Coronavirus New Omicron Variant: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఓమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ను PCR పరీక్ష ద్వారా గుర్తించవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఈ విషయాన్ని వెల్లడించింది...
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని.. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కొద్దిరోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
AP corona cases: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,770 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,09,844కి చేరింది.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలో కరోనా కల్లోలం రేపుతోంది. దీంతో అంతరిక్ష కేంద్రంలో తాత్కాలికంగా పనులు నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. షార్ కేంద్రంలో కరోనా సోకి ఇప్పటి వరకు 13 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో సైంటిస్టులు, టెక్నికల్ సిబ్బంది ఉన్నారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర భయాందో�
మళ్లీ లాక్డౌన్ విధిస్తారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. విజయవాడలోనూ అదే పరిస్థితి నెలకొంది. దీంతో బీహార్, తమిళనాడు, ఇతర ప్రాంతాల నుంచి...