RBI On Coronavirus: కొవిడ్ -19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన బృందం అంగీకరించింది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన నష్టాల(Covid Losses) నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా కాలం పట్టనున్నట్లు అంచనా వేసింది.
కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేసింది. లాక్డౌన్ విధించి మంచే చేస్తున్నా కానీ ఆర్థికంగా అన్ని రకాల ప్రపంచ దేశాలూ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. కరోనా వల్ల 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీ (జీడీపీ) 4 శాతం పడిపోతుందని పలువురి ఆర్థిక శాస్త్రవేత్తలు..
సాధారణంగా ఎప్పుడూ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఒకేసారి వస్తాయి. కానీ ఈ సారి కరోనా వైరస్ ఎఫెక్ట్తో కాస్త ముందే రాబోతున్నాయి. ఇందుకు కారణమేంటంటే.. ఎంసెట్, జేఈఈ, డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ఈ నెలాఖరు వరకూ తెలంగాణ లాక్డౌన్, మే 3 వరకూ..
కరోనా వైరస్ పురుడు పోసుకున్న వూహాన్లో ఈ ఆస్పత్రిని నిర్మించింది చైనా ప్రభుత్వం. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ఆస్పత్రులను చైనా మూసేసిందంట. చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోవడంతో...
కరోనా ఇంపాక్ట్కి ఇటలీలో వంద మంది వైద్యులు మృతి చెందారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ ఆ దేశంలో వేల మంది మరణించగా.. అందులో వంద మంది వైద్యులే ఉన్నారని ఆ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. అంతేకుండా మరో 30 మంది నర్సులు కూడా మృతి చెందినట్లు..
ఎన్ని రకాలుగా కట్టడి చేస్తోన్నా.. రోజురోజుకీ కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. లాక్డౌన్ విధించిన తరువాత కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రజలను కట్టడి చేస్తూ పోలీసులు కఠిన చర్యలే..
ఉచిత రేషన్తో పాటు డబ్బులు కూడా అందజేస్తోన్న విషయం తెలిసిందే. అయితే కేరళ సర్కార్ మరో అడుగు ముందుకేసి.. ఇంట్లోకి కావాల్సిన అన్ని రకాల సరుకులను ఓ కిట్ రూపంలో అందిస్తోంది. తెల్లరేషన్ కార్డున్న అందరికీ 17 సరుకులతో..
కరోనా ఎఫెక్ట్కు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. గత ఏడాదిలో రూ.77 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉంది. ఆర్థిక సంవత్సరం మొదట్లోనే కరోనా రూంలో ఏపీకి భారీగా..