కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తోన్న ప్రస్తుత నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయంతో సహా ఇతర హెచ్ఓడీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ ద్వారా సులభతర పరిపాలన మొదలుపెట్టబోతోంది.
తెలంగాణలో కరోనా వల్ల చావు బతుకుల మధ్య ఉన్న వారిని బతికించే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒకటి రెండు మందులను క్లీనికల్ ట్రయల్స్ చేయడానికి ఐసిఎంఆర్ అనుమతి ఇచ్చింది.
కరోనా వైరస్ సోకిన వారికి ట్రీట్మెంట్ అందించడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు, పరికరాలు సిద్ధంగా ఉన్నాయని, ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వ ఆసుపత్రులకు ఉందని రాష్ట్ర వైద్యశాఖ అధికారులు, నిపుణులు స్పష్టం చేశారు.
తెలంగాణలో కరోనా వీరవిహారం చేస్తోంది. వలస కార్మికులు సొంతూర్లకు చేరుకుటుండటం, లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో జిల్లాల్లో ఒక్కసారిగా పాజిటివ్ కేసులు పెరిగాయి. ఆదివారం ఖమ్మం జిల్లాలో 8 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యారోగ్య శాఖ బులిటెన్ లో తెలిపింది. నేలకొండపల్లి మండలంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలగ
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే సోమవారం ఒక్కరోజే 122 మందికి కరోనా పాజిటివ్ అని తేలడం కలకలం రేపుతుంది. ఇక రంగారెడ్డిలో 40, మేడ్చల్లో 10, ఖమ్మంలో 9, మహబూబ్నగర్, జగిత్యాల, మెదక్లో 3 చొప్పున కోవిడ్-19 కేసులు నమోదు కాగా వ�
కరోనా పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ ఓ ఆశాదీపంలా మారింది. కరోనాతో బాధపడుతూ సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ కచ్చితంగా పని చేస్తుందని డాక్టర్లు అంటున్నారు. మన దగ్గరే కాదు, బయట దేశాల్లోనూ దీన్ని అమలు చేస్తున్నారు. కేరళలో సైతం ప్రక్రయ మొదలయ్యింది. ఇప్పుడు ప్లాస్మా థెరపీ కొత్త ఆశలను చిగుర�
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలుచెయ్యడానికి పోలీసులు ఎన్ని కష్టాలు పడుతున్నారు. మీడియా ఇంట్లోనే ఉండమని ఎంతలా చెప్తుంది. అయినా కూడా కొందరు ఆకతాయిలు మాట వినడం లేదు. లాక్డౌన్ లైట్ తీస్కుంటూ యధేచ్చగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. మొన్నీమధ్యే వడియాలు పెట్టడానికి బయటకు వచ్చానని ఆం�
తెలంగాణ ప్రభుత్వం కరోనా సాయంగా రేషన్ కార్డు లబ్ధిదారులందరకీ రూ.1,500 అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే బ్యాంకు అకౌంట్ లేని లబ్దిదారులకు ఆ నగదు మొత్తాన్నీ పోస్టాఫీస్ల ద్వారా అందించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు అకౌంట్స్ లేని 5,21,641 లబ్దిదారులకు రూ.78,24,55,500ను అందించనున్నారు. ఇందుకోసం నగదు �
మాస్క్ ఇప్పుడు మనుషుల ప్రాణాలను కాపాడే సంజీవనిగా మారిపోయింది. దేశంలోనే చాలా రాష్ట్రాలు మాస్క్ లు లేకుండా బయటకు వస్తే చర్యలు తీసకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే కూడా కొందరు మాస్క్ ను లైట్ తీస్కోని..ప్రమాదాన్ని పిలిచి తెచ్చుకుంటున్నారు. అయితే మాస్క్ గురించి తెలియని వయసు పైబడినవారు కూడా
తెలంగాణలో కరోనావైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 20 మంది చిన్నారులే( 23 రోజుల పసికందు నుంచి 12 ఏళ్ల లోపు చిన్నారులు) ఉన్నారని రీసెంట్ గా బ్యాడ్ న్యూస్ తెలిసిన విషయం తెలిసిందే. తాజాగా జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల బాలుడికి కోవిడ్ సోకింది. ఇటీవలే గుంటూరులో ఆ బాలుడు ఆపరేషన్ చేయించుకుని…