దేశంలో కరోనా కేసుల(Corona Cases) సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొన్ని రోజులుగా రెండు వేల లోపే నమోదవుతున్న కేసులు.. కొత్తగా 1500 దిగువకు తగ్గాయి. మరణాలు 150 కి చేరాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు విడుదల...
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండు నెలల క్రితం భారీ స్థాయిలో నమోదై.. మూడో వేవ్ కు కారణమయ్యాయి. అయితే ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుదల...
గత రెండు రోజులుగా దక్షిణాఫ్రికాలో జీరో(సున్నా) కరోనా మరణాలు(Corona deaths) నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యశాఖ(Health Department) అధికారులు తెలిపారు. మే 2020 తర్వాత అలాంటి పరిస్థితి రావడం ఇదే..