Corona Virus: రెండేళ్లకు పైగా ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టించిన కరోనా వైరస్.. వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా మన దేశంలో కోవిడ్ 19(Covid 19) బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గుతున్నట్లు..
కరోనా వైరస్తో మరణించినప్పుడు తప్పుడు క్లెయిమ్లు దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రెండు నెలల క్రితం భారీ స్థాయిలో నమోదై.. మూడో వేవ్ కు కారణమయ్యాయి. అయితే ప్రస్తుతం రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుదల...
గత రెండు రోజులుగా దక్షిణాఫ్రికాలో జీరో(సున్నా) కరోనా మరణాలు(Corona deaths) నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్యశాఖ(Health Department) అధికారులు తెలిపారు. మే 2020 తర్వాత అలాంటి పరిస్థితి రావడం ఇదే..
Covid-19 death certificate: దేశంలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో
కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని కోసం, కరోనా నుండి మరణ ధృవీకరణ పత్రాన్ని చూపించడం తప్పనిసరి అవుతుంది. ఈ మొత్తాన్ని జిల్లా విపత్తు నిర్వహణ సంస్థ (DDMA) విడుదల చేస్తుంది.
తెలంగాణలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 76,481 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 336 కొత్త కేసులు నమోదయ్యాయి.
Coronavirus: గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా 40 లక్షల మందికిపైగా ప్రజలు..
Corona Death: కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు ఓవైపు వేల సంఖ్యలో చోటు చేసుకుంటున్న మరణాలు మరోవైపు ఆందోళన కలిగిస్తున్నాయి....
Corona Death: కరోనా మహమ్మారి ఒక పక్క ప్రాణాలు తీసేస్తోంది. రోగం వచ్చిన వారికి ఆసుపత్రి బెడ్ దొరకదు. వ్యాధితో చనిపోయిన వారి శవాన్ని తీసుకు వెళ్ళడానికి నలుగురు మనుషులూ కరువైపోతున్నారు.