కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి...
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో పాజిటివ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రజల్లోకి వెళ్లి వాళ్ల సమస్యలు పరిష్కరించడమే కాదు..సోషల్ మీడియా వేదికగా కూడా సమస్యలపై వెంటనే స్పందిస్తారు. దీంతో చాలామంది ఏమైనా ప్రాబ్లమ్ వస్తే..హెల్ప్ చేయాల్సిందికగా కేటీఆర్ ను సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు.
లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువులను ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారంటూ కన్జ్యూమర్ ఫోరమ్కు కంప్లైంట్స్ ఓరేంజ్ లో వచ్చాయి. ఫోరం ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్1967, ప్రత్యేక వాట్సప్ నంబర్ 7330774444కు లక్షకు పైగా కంప్లయింట్స్ అందాయి. లాక్ డౌన్ ఆసరాగా చేసుకుని అధిక రేట్లు వసూలు చేస్తున్నారని, తూకం తక్కువగా ఇస్తున్నారని, సరుకుల�
కరోనా వైరస్ పై ఇటీవల ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పు పట్టిన విషయం తెలిసిందే. కరోనా ఇప్పట్లో మాయం కాదని.. దానితో సహజీవనం చేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై ప్రతిపక్షాలు సీఎంను టార్గెట్ చేశాయి. జగన్ అనుభవ రాహిత్యంతో కూడిన మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశాయి. అయితే డబ్ల్యూహెచ
సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడ్ పల్లిలో 11 మంది గర్భిణులను గృహ నిర్భందం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవలి కాలంలో 102 వాహనంలో 13 మంది గర్భిణులు వివిధ ఆసుపత్రులకు ప్రయాణించారు. ట్రీట్మెంట్ కోసం వెళ్లిన వీరిలో ఇద్దరికి ప్రసవం అయింది. అయితే ఈ గర్భిణులను తీసుకువెళ్ళిన 102 వాహనం డ్రైవర్కు కోవిడ్-19 పాజిటివ్ అని తేలడం�
తెలంగాణలో క్రమక్రమంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్పలితాలను ఇస్తున్నాయి. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలెవరూ ఆంధ్రప్రదేశ్కు, మహారాష్ట్రకు వెళ్లకుండా నిషేధం విధించింది. ఆయా రాష్ట్రాల్లో కరోన�
తెలంగాణ రాష్ట్రం కరోనాపై పోరులో సత్పలితాలను సాధిస్తోంది. గత కొన్ని రోజులుగా భారీగా తగ్గిన కేసుల సంఖ్య .. గురువారం స్పల్పంగా పెరిగింది. కొత్తగా 22 కరోనా కేసులు నమోదయ్యాయి. అవన్నీ హైదరాబాద్ నుంచే వచ్చాయని తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఐతే గత నాలుగు రోజులుగా జిహెచ్ఎంసి పరిధిలో మినహా ఇతర జిల్లాల్లో కొ�
కరోనా విపత్కర కాలంలో పారిశుద్ధ్య కార్మికులు ఈ ఎండలలో తమ విధులను నిర్వర్తిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారు. వారికి కృతజ్ఞత చెబుతూ ఒక నెల రోజుల పాటు వెయ్యిమంది సిబ్బందికి పాలు, మజ్జిగ అందించేందుకు ముందుకు వచ్చారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జి.హెచ్ఎమ్ సి ఆధికారులతో కలిసి ప�
నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ ఎస్ఐ శ్రీహరి ఓవరాక్షన్ చేశాడు. వ్యవసాయ పనులకు వెళుతున్న రైతు, ఆయన కొడుకుపై అకారణంగా దాడికి పాల్పడ్డాడు. పొలంలోకి వెళుతున్న రైతులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి లాఠీ విరిగేలా విచక్షణ రహితంగా కొట్టాడు. ఎస్సై దాడిలో రైతు రాజేందర్, అతని కొడుకు హరీష్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాధితు