కరోనా మూడవ వేవ్ ప్రభావం కార్పొరేట్ ప్రపంచంలో కనిపించడం ప్రారంభించింది. గత అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆఫీసుల నుంచి పనిని ప్రారంభించిన కంపెనీలు మళ్ళీ నెమ్మదిగా ఇంటి నుంచి పనిని అమలు చేయడం ప్రారంభించాయి.
దేశంలో ప్రతిరోజూ 40 వేలకు పైగా కొత్త కరోనా కేసులు వస్తున్నాయి. ఆగస్ట్ లోనే మూడో వేవ్ రావచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు..అయితే, పాజిటివిటీ రేటు మాత్రం అదుపులో ఉండడం ఉపశమనం కలిగిస్తోంది.
కరోనా మూడో వేవ్ మన తలుపు తట్టింది. అవును, ఇది మేము కాదు, నిపుణులు చెబుతున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ చెన్నై ప్రొఫెసర్ సీతాభ్రా సిన్హా దేశంలో పునరుత్పత్తి విలువ (R విలువ) 1 కి చేరుకుందని ఆయన వెల్లడించారు.
Coronavirus: కరోనా వైరస్ కొత్త కేసులు ప్రపంచంలోని వివిధ దేశాలలో మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ఈ దేశాల్లో చాలా దేశాలు ఇప్పటికే తమ జనాభాలో 50 శాతం మందికి టీకాలు వేశాయి. ఇది అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు లక్షల్లో నమోదైన కేసులు కాస్త.. ప్రస్తుతం 50వేలకు దిగువన కేసులు నమోదవుతున్నాయి.కానీ కరోనా థర్డ్ వేవ్ అనుకున్నదానికంటే మరింత ముందుగానే వస్తుంది...
Corona 3rd wave: మన దేశంలో కరోనా మూడో వేవ్ రాబోయే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో వచ్చే అవకాశం ఉందని ఎయిమ్స్ ఢిల్లీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
కరోనా సెకండ్ వెవ్ చుక్కలు చూపిస్తోంది.ఇలాంటి టైం లో థర్డ్ వెవ్ ఆలోచనే దడ పుట్టిస్తోంది.పిల్లలపై ప్రభావం చూపుతుంది అన్న ప్రచారం కలవరం రేపుతోంది.కొందరు ఎఫెక్ట్ తప్పదు అని చెప్తున్నారు..మరికొందరు అంతగా...