మండుటెండల నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో జలుబు, దగ్గుతోపాటు.. గొంతు నొప్పి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు చాలా మంది...
రాష్ట్రంలో చలి పులి తన పంజాను విసురుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లోల్లో చలి వణికిస్తోంది. ఇప్పటికే చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. రానున్న రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ తెలిపింది.