తెలుగు వార్తలు » Controversial Comments
సర్జికల్ స్ట్రైక్...ఎలక్షన్లో ఇప్పుడు ఈ వర్డ్ కామనైపోయింది. బస్తీమే సవాల్ అంటూ కాక రేపుతున్నారు. ఏపీపై ఒకటికాదు...రెండు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ ఎంపీ జీవీఎల్ హాట్ కామెంట్ చేశారు.
ఇటీవల మీరా మిథున్ పేరు తరుచూ వార్తల్లో వినిపిస్తోంది. ఆమె కోలీవుడ్ సినీ ప్రముఖులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంది. సూర్య ఉంచి విజయ్ వరకు స్టార్ హీరోలను కూడా వదిలి పెట్టకుండా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. దీంతో మీరాపై తమిళ సినీ పరిశ్రమ..
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ కుట్ర పన్ని, నాపై దాడి చేయించారని వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. నాకేదన్నా జరిగితే దానికి కారణం వారే అన్నారు. నాపై దాడి వెనుక ఖచ్చితంగా చంద్రబాబు, లోకేషే ఉన్నారని, పదవి పోతుందేమోనని లోకేష్లో అసహనం పెరిగిందన్నారు ఎంపీ సురేష్. దళితులపై అసహనం పెంచుకుని దాడి చ
దివంగత నేత, నట సార్వభౌముడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు 24వ వర్థంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించారు లక్ష్మీ పార్వతి. ఈ సందర్భంగా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో స్వర్గీయ ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందని పేర్కొన్నారు లక్ష్మీ పార్వతి. తెలుగు జాతికి ఇదో దుర్దినమైన రోజని.. ఎన్న�
దమ్ముంటే నాతో చర్చకు రమ్మంటూ కమేడియన్ పృథ్వీ.. పోసాని కృష్ణ మురళికి ప్రతి సవాల్ విసిరారు. పృథ్వీ రెండు రోజుల క్రితం రైతులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ.. నటుడు, కమెడియన్ పోసాని కృష్ణమురళి గురువారం పృథ్వీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పృథ్వీ అమరావతి రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాల�
అమరావతి రైతులను.. పృథ్వీ క్షమాపణ అడగాల్సిందేనని ఫైర్ అయ్యారు పోసాని కృష్ణమురళి. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను తిట్టడం సరికాదన్నారు. రైతులను పెయిడ్ ఆర్టిస్టులనడం.. పృథ్వీకి తగదని.. పృథ్వీలాంటి వారివల్లే జగన్ ప్రభుత్వానికి నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. పృథ్వీ వెంటనే మీడియా సమావేశం పెట్ట�
అమరావతిలోని పవన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మందడానికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. అక్కడికి అనుమతి లేదని పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. తుళ్లూరు వెళ్లాలని పవన్కు పోలీసులు సూచించారు. ప్రస్తుతం సచివాలయంలో సీఎం జగన్ ఉన్నందున మందడానికి పవన్ వెళ్లేందుకు నిరాకరించారు పోలీసులు. దీంతో.. పవన్ కారు దిగి మందడానికి నడ�
సీఎం అయితే రాజధానిని మారుస్తారా అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. అసలు రాజధానిని మార్చే హక్కు మీకు ఎవరిచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కేబినెట్ భేటీ అనంతరం ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రోజుకో మాటతో రాజధానిని గందరగోళంలోకి నెట్టుతున్నారని త�
సీపీఐ నేత నారాయణ సీఎం జగన్, చంద్రబాబుపై కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై కోపంతోనే జగన్ రాజధానిని విచ్ఛిన్నం చేస్తున్నారని.. వారి రాజకీయ కోపాలకు ప్రజలు బలవుతున్నారని అన్నారు. ప్రభుత్వాలు మారిన ప్రతీసారి విధానాలు మార్చడం సరికాదన్నారు. మీ కక్షలు రాష్ట్ర ప్రజలపై చూపొద్దని.. హైకోర్ట�