తెలుగు వార్తలు » congress senior leader Jairam ramesh
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో కోట్లాది మంది ప్రజలు జీవనోపాధి కోల్పోయారు. అందుకే వారికి నేరుగా ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం అన్ని జన్ధన్, పెన్షన్ ఖాతాల్లోనూ,..
ఎన్నో పోరాటాల తర్వాత విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయా? లేక మళ్లీ కలవనున్నాయా? అసలు కలిసే వీలుందా? ఇదేం ప్రశ్న అనుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోందని.. ఈ కష్టాలు తీరాలంటే మళ్లీ క�