తాలిబన్లలో మలయాళీలు ఉన్నారంటూ కాంగ్రెస్ నేత శశిథరూర్ ట్వీట్ చేస్తూ ఇందుకు సంబంధించి షేర్ చేసిన ఓ వీడియో క్లిప్ వివాదాస్పదమైంది. కాబూల్ శివార్లలో ప్రవేశించిన ఇద్దరు తాలిబాన్లల్లో ఒకడు కింద కూర్చుండిపోయి ఆనంద బశుపాలు
కరోనా పాజిటివ్ కి గురైన హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఎందుకు చేరలేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రశ్నించారు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే..
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులంతా తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ వినియోగించుకోవాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత శశిథరూర్ తప్పు పట్టారు. ప్రజలపై నిఘా పెట్టేందుకు, కరోనా సాకుతో వాడుకుంటున్నారని, ఇది సరి కాదని ఆయన ట్వీట్ చేశారు. వ్యక్తుల ప్రైవసీకి ఇది భంగం కలిగిస్తుందన్నారు. ఈ దేశంలో ప్రతి వ్యక్తి కదలికలప�
కరోనాపై పోరాటంలో భాగంగా ఈ నెల 5 వ తేదీ రాత్రి 9 గంటల 9 నిముషాలకు 9 నిముషాలసేపు ప్రజలంతా ఇళ్లలో లైట్లన్నీ ఆర్పేసి.. బాల్కనీల్లో, ఇళ్ల తలుపుల వద్ద కొవ్వొత్తులు, లాంతర్లు, మొబైల్ ఫ్లాష్ లైట్లు వెలిగించాలని ప్రధాని మోదీ ఇఛ్చిన పిలుపుపై విమర్శలు ప్రారంభమయ్యాయి.
సునంద పుష్కర్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్పై హత్య కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలని ఢిల్లీ పోలీసులను పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాత్సవ్ కోరారు. ఈ మేరకు ఆయన 498-A, 306, IPC 302 సెక్షన్ల ప్రకారం ఆయనపై కేసులు పెట్టాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో తన వాదన వినిపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ప్రక�
కాంగ్రెస్ సీనియర్ లీడర్, తిరువనంతపురం ఎంపీ అభ్యర్థి శశిధరూర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళలోని తిరువనంతంపురం పోలింగ్ బూత్లో ఆయన ఓటును వేశారు. బీజేపీ అభ్యర్థి అయిన కుమ్మనం రాజశేఖరన్పై ఈయన పోటీ చేస్తున్నారు. Kerala: Senior Congress leader and Thiruvananthapuram candidate Shashi Tharoor casts his vote at a polling booth in the city. He is up against BJP’s Kummanam Rajasekaran and LDF’s C […]