తెలుగు వార్తలు » congress leader priyanka gandhi
రైతు చట్టాల రద్దును కోరుతూ అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రకటించారు. 100 వారాలు, 100 నెలలు అయినా సరే.. మా పార్టీ మద్దతు మీకు కొనసాగుతూనే ఉంటుంది అని ఆమె అన్నారు.
అస్సాంలో తాము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలోని మహిళలందరికీ 'గృహిణి సమ్మాన్' పథకం కింద నెలకు 2 వేల రూపాయలు అందజేస్తామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రకటించారు.
అస్సాం పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మంగళవారం బిశ్వనాథ్ జిల్లాలోని తేయాకు (టీ) తోటలను సందర్శించారు. -అక్కడి కార్మికులతో కలిసి తానూ ఓ కార్మికురాలిగా మారి టీ ఆకులను కోస్తూ కనిపించారు.
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రస్తుతం అస్సాంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో సుడిగాలి పర్యటనలు.....
అస్సాంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ రెడీ అవుతున్నారు. ఆమె రేపు గౌహతిని సందర్శిస్తారని, అక్కడి కామాఖ్య ఆలయంలో ప్రార్థనలు చేసి
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మౌనీ అమావాస్యరోజున యూపీలో..గంగా, యమునా, సరస్వతీ నదులు మూడూ కలిసే సంగమం వద్ద పవిత్ర స్నానం చేసి, ప్రత్యేక పూజలు కూడా చేశారు
Priyanka Gandhi: ప్రతి ఒక్కరి జీవితంలో మధుర స్మృతులు అనేవి తప్పకుండా ఉంటాయి. సామాన్యులు మొదలు.. ప్రముఖల వరకు..
రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సేకరించిన రెండు కోట్ల సంతకాలు కలిగిన ఓ మెమోరాండం ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సమర్పించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యాన ఓ ప్రతినిధి బృందం గురువారం రాష్ట్రపతి భవన్ కు బయలుదేరింది.
ఉత్తర ప్రదేశ్ లో గోవుల పరిస్థితిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల లలిత్ పూర్ లో కొన్ని ఆవుల కళేబరాల ఫోటోలను చూసిన ఆమె..
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాకున్నా తనకు సమ్మతమేనని ఆమె అభిప్రాయపడ్డారు.