తెలుగు వార్తలు » Congress Leader Kamal Nath
మధ్యప్రదేశ్ ఉపఎన్నికల్లో డాబ్రా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇమర్తీ దేవి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రాజే చేతిలో ఆమె 7265 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. ఈ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ఈమెను ఉద్దేశించి ‘ఐటెం’ అంటూ చేసిన అనుచిత వ్యాఖ్య పెను దుమారం సృష్టించింది. కాంగ్రెస్ పార్టీలో �
మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 3 న జరిగిన ఉపఎన్నికల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింథియా లదే విజయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. ఈ ఉపఎన్నికల్లో బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్ పార్టీకి 43 శాతం ఓట్లు లభిస్తాయని ఈ ఎగ�
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మధ్యప్రదేశ్లో ఎమ్మెల్యేల వరస రాజీనామాలతో పార్టీ ఢీలా పడుతోంది. తాజాగా మరో ఎమ్మెల్యే...
జనవరిలో దావోస్లో ‘ప్రపంచ ఆర్థిక సదస్సు’ సమావేశానికి కమల్ నాథ్, ముగ్గురు బ్యూరోక్రాట్లు మధ్యప్రదేశ్ నుంచి హాజరయ్యారు. ఆ రాష్టానికి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వారు అక్కడికి వెళ్లినట్లు ఆ పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కాకపోతే మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాలను కోల్పోయేదని వాటిలో పేర్కొన�