తెలుగు వార్తలు » Congress interim President Sonia Gandhi
మహారాష్ట్రలో విధించిన రాష్ట్రపతి పాలనపై హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో రిపోర్టును సమర్పించే అవకాశాలున్నాయి. ఆ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో.. నవంబరు 12న రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. ఇందుకు దారి తీసిన పరిస్థితులను అమిత్ షా తన నివేదికలో వివరించవచ్చునని భావిస్తున్నారు. ఆయా రాజక
ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించేందుకు, వారిని భయపెట్టేందుకు మాజీ ప్రధాని రాజీవ్ ఎన్నడూ తన అధికారాలను ఉపయోగించలేదని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలకు ఎప్పుడూ పాల్పడలేదన్నారు ఏఐసీసీ అధినేత్రి, రాజీవ్ గాంధీ సతీమణి సోనియాగాంధీ. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియ