కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో అసలు ప్రజాస్వామ్యమే లేదని, కేరళలో రెండు వర్గాలు తప్ప అసలు పార్టీయే లేదని ఆయన ఆరోపించారు.
ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే రాజస్థాన్ లో అసమ్మతి నేత, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ దే పైచేయిగా కనిపిస్తోంది. ఆయన అభిప్రాయాలకు విలువనిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయడం..
రాజస్తాన్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో చర్చించానని, తన అభిప్రాయాలను వారు సావధానంగా విన్నారని అసమ్మతి నేత సచిన్ పైలట్ తెలిపారు.