తెలుగు వార్తలు » Congress General Secretary
Priyanka Gandhi Vadra: కాంగ్రెస్ ప్రచారానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం అర్థాంతరంగా రద్దయ్యింది.
మాయావతి నిర్ణయంపై ప్రియాంకా వాద్రా విరుచుకుపడ్డారు. చైనా విషయంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని మాయావతి ప్రకటించిన...
అయోధ్యలోని హునుమాన్ మందిర్ను సందర్శించారు ప్రియాంకా గాంధీ. అనంతరం.. ఆలయంలో ఆమె పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఆ తరువాత ఆమె ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమేధీతో పాటు అయోధ్యలో ఆమె సుడిగాలి పర్యటనలు చేశారు. అయోధ్యలో స్థానిక మహిళలతో సమావేశమయ్యారు. ఈ సంద�
ప్రయాగరాజ్ : కాంగ్రెస్ పార్టీ నేత, ఈస్ట్ యూపీ ఇంచార్జ్ ప్రియాంగా గాంధీ.. మూడు రోజుల గంగా యాత్రను ప్రారంభించారు. దీంతో ఆమె లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ప్రయాగ్రాజ్లోని మనయా ఘాట్ వద్ద ఆమె బోటు ఎక్కారు. సుమారు 140 కిలోమీటర్ల దూరం వరకు ఆమె బోటో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వారణాసిల�
పాట్నా: బీహార్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బాలాకోట్ దాడులపై కాంగ్రెస్ పార్టీ సందేహాలు వ్యక్తం చేయడం పట్ల ఆ పార్టీకి చెందిన నేతలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి వినోద్ శర్మ పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశా�