తెలుగు వార్తలు » Congress fields Padmavathi Reddy as candidate for Huzurnagar by-polls
హుజూర్నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పేరును పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఖరారు చేసింది. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉత్తమ్ భార్య పద్మావతి 2018 డిసెంబరు ఎన్నికల్లో కోదాడ �