తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో టీవీ9 స్పెషల్ ఇంటర్వ్యూ.. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, టార్గెట్ 2023, రాహుల్ గాంధీ పర్యటన, తదితర అంశాలపై సూటి ప్రశ్నలు.. వాటికి రేవంత్ రెడ్డి స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పిన సమాధానాలు ఏంటో ఈ లైవ్ వీడియోలో చూడండి..
ఇకమీదట పార్టీలో ‘ఒక వ్యక్తి - ఒకే పదవి’ అన్న సిద్ధాంతాన్ని అనుసరించాలని సూచించారు. అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించి పార్టీ అనుబంధ సంస్థలను ప్రక్షాళన చేయాలని పీకే ప్రతిపాదించారు.
నెహ్రూ (గాంధీ) కుటుంబానికి చెందిన నాలుగో తరం కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ పర్ఫార్మెన్స్ దారుణ స్థితికి చేరుకుంది. నిజానికి 2014 కంటే చాలా ముందే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నేతగా..
Punjab Congress: సొంత పార్టీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు సిద్ధూ. కాంగ్రెస్ అధిష్ఠానమే టార్గెట్గా సెటైర్లు వేశారాయన.
పంజాబ్ రాజకీయాల్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కొనసాగుతున్నాయి. ఎవరైనా సరే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని సిద్దూకు స్పష్టం చేశారు సీఎం చరణ్జీత్సింగ్ చన్నీ.
పార్టీ కార్కర్తలతో తాను నడుస్తుండగా తన వెనుకే వస్తున్న ఓ వ్యక్తిని లైట్ గా కొట్టడాన్ని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీ.కె.శివకుమార్ తేలిగ్గా తీసుకున్నారు.
కేరళ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ మహిళలను ఉద్దేశించి మొదట తాను చేసిన వ్యాఖ్యకు ఆ తరువాత క్షమాపణ చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఒక మహిళ తాను అత్యాచారానికి గురయ్యానని చెబితే ఆమె క్షోభను అర్థం చేసుకోవచ్చునని, అయితే ఆత్మగొరవం గల మహిళ రేప్ కి గురైతే ఆత్మహత్య చేసుకోవడమో, ల�
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాకున్నా తనకు సమ్మతమేనని ఆమె అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్గా సోనియా గాంధీ పదవీకాలాన్ని మరికొంత పొడిగిస్తారనే ప్రచారంపై ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ముగిసేవరకూ ఆమె ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. ఆమె వారసుడు ఎన్నుకోబడే వరకు సోనియా గాంధీ కొనసాగుతుందని పార్టీనేత అభిషేక్ మను సింగ్వి చెప్పారు.
ఢిల్లీ: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ వీడింది. పార్టీ పగ్గాలను సోనియా గాంధీకే అప్పగించాలని సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాను ఎంపిక చేసినట్లు ఆజాద్ ప్రకటించారు. త్వరలో పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంకా గాంధీ, గులా