తెలుగు వార్తలు » Congress cadidate padmavathi reddy
హుజూర్నగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారుతోంది. అనూహ్యంగా సీపీఐ..అధికార టీఆర్ఎస్కు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. మరివైపు ఉత్తమ్ సతీమణి పద్మావతి సభ్యత్వాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి..ఇప్పుడు మనసుమార్చుకోని అక్కడ ప్రచారం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సీటు ప్రతిష్ఠాత్మకంగా మారండ�
హుజుర్నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య పోరు నడుస్తుంటే మధ్యలో బీజేపీ, టీడీపీ, సీపీఎం కూడా ఈ స్థానంపై కన్నేశాయి. తాజాగా హుజూర్నగర్ ఉప ఎన్నిక కోసం టీడీపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. చావా కిరణ్మయిని టీడీపీ తరుపున ఉప ఎన్నిక బరిలో నిలుపుతున్నట్టు వెల్లడించింది. �
హుజూర్నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. తెలంగాణ పీసీసీ ఛీప్ ఉత్తమ్ కోటరీని బద్దలుకొట్టాలని టీఆర్ఎస్ చూస్తోంది. అందుకోసం రాజకీయాల్లో అపర చాణక్యుడైన సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. సామ, ధాన, భేద, దండోపాయాలలో ఏది ఉపయోగించైనా..పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని సీఎం భావిస్తున్నారు. ర
తెలంగాణాలో మరోసారి ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, పార్టీలు గెలుపు మాదంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే బీజేపీ కూడా అభ్యర్ధుల ఎంపికలో బిజీగా మారింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్ధిగా శానంపూడి సైదిరెడ్డి పేరును పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించా�