తెలుగు వార్తలు » congres
పుదుచ్చేరిలో వేగంగా మారిపోతున్న రాజకీయ సమీకరణాలు ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలకు కలవరం కలిగిస్తున్నాయి. పుదుచ్ఛేరి ఎన్నికల్లో డీఎంకేని కాదని, ఒంటరిగానే పోటీ చేయాలనీ తమిళనాడు కాంగ్రెస్ యోచిస్తోంది,
న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంపై కాగ్ నివేదిక ఎట్టకేలకు రాజ్యసభకు చేరింది. కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్ దీన్ని రాజ్యసభలో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ రిపోర్ట్ ఎన్డీఏకు సంతోషం కలిగించేదిగా ఉంది. యూపిఏ కన్నా ఎన్డిఏ ఒప్పందం బెటర్గా ఉన్నట్టు ఈ రిపోర్ట్ తేల్చింది. యూపిఎ కన్నా ఎన్డిఏ జరిపిన రఫేల్ ఒప్పందం 2.85% తక్కువ ధర�