తెలుగు వార్తలు » confirmed cases
ప్రపంచ దేశాలను నిద్ర లేకుండా చేస్తోంది.. 'కరోనా వైరస్'. దీని ఎఫెక్ట్ కారణంగా ఇప్పటికే దాదాపు నాలుగు వేల మందకి పైగా మరణించారు. అంతేగాక మరో కొన్ని వేల కేసులు నమోదయ్యాయి. కరోనా.. పేరు ఎత్తితేనే ప్రజలు హడలిపోతున్నారు. కాస్త దగ్గు వచ్చినా, జలుబు చేసినా..
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా వైరస్.. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ నలుమూలలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకి గురి చేస్తుంది. ఇప్పుడు ప్రపంచమంతా షేక్ హ్యాండ్ మానేసి సంస్కారంగా నమస్కారం
కరోనా వైరస్ ప్రపంచాన్ని కమ్మేస్తోంది... ప్రపంచ దేశాలన్నీ హడలిపోతున్నాయి.. ఈ మహమ్మారిని ఎలా కట్టడి చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నాయి... మనదేశంలోనూ కాలిడిన కరోనా ఇప్పటికే ఒకరిని బలి తీసుకుంది
కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. తాజాగా శుక్రవారం మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్లో కోవిద్ బాధితుల సంఖ్య 80కి చేరుకుంది.
కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. ఈ క్రమంలో స్పెయిన్ మంత్రి ఇరేనే మాంటెరో ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడ్డారు. తనకు కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు
ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా వైరస్ లక్షణాలతో నిన్న నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. అతడి రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చింది. ఇది ఏపీలో నమోదైన తొలి కరోనా కేసుగా వెల్లడించారు
కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. కరోనా వైరస్ను ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటించిన వేళ వ్యాధి చికిత్సకు సంబంధించి
కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 సినిమాహాళ్లను మూసివేయాలని ఆదేశించింది.
కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. దేశంలో ప్రస్తుతం కోవిద్ కేసుల సంఖ్య 73కి చేరుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. గురువారం మరో 13 కేసులు
భారత్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది..మొత్తం 89 దేశాలకు పాకిన ఈ మహమ్మారి భారత్లోనూ పంజా విసురుతోంది. భారత్లో కరోనా బాధితుల సంఖ్య..